NLR: విడవలూరు మండలం దంపూరులో గడ్డివామి కాలిపోయిన విషయం తెలిసిందే. కాగా రైతు పసల శంకరయ్యకు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సూచన మేరకు టీడీపీ యువనేత బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు. సహాయాన్ని ఎమ్మెల్యే నివాసంలో అడపాల శ్రీధర్ రెడ్డి, విజయ రాఘవన్ సమక్షంలో అందించారు.