WGL: కాకతీయ మెగా టెక్స్టైల్ కంపెనీ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన కుటుంబాలకు అధికారులు ఉపాధి కల్పిస్తున్నారు. ఈ క్రమంలో సంగెం మండలంలో ఈరోజు 2వ బ్యాచ్ కుట్టు విషన్ శిక్షణ తరగతులు ప్రారంభించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శాంతి మండల సమాఖ్య కార్యాలయంలో HR సుచిత్ర ఈ తరగతుల ప్రారంభించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉపాధి దొరుకుతుందన్నారు.