PDPL: రామగుండం సింగరేణి సంస్థ RG-1 ఏరియాలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు గోదావరిఖని RCOA క్లబ్ ఆవరణలో క్వార్టర్స్ కౌన్సెలింగ్ నిర్వహించారు. అధికారులు గోపాల్ సింగ్ పాల్గొని ఉద్యోగులకు క్వార్టర్లను కేటాయించారు. ఈ కౌన్సెలింగ్ పూర్తి పారదర్శకంగా నిర్వహించినట్లు తెలిపారు. నాయకులు ఆరెల్లి పోషం, అధికారులు శ్రావణ్ కుమార్, హనుమంత రావు పాల్గొన్నారు.