SRD: రాష్ట్రీయ సప్తహ్ ఆవిష్కార కార్యక్రమానికి ఎంపికైన 78 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వినియోగ పత్రాలు సమర్పించాలని జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 2024-25 సంవత్సరానికి సంబంధించిన నిధులను నేరుగా ఆయా పాఠశాల ఖాతాలో జమ చేయనున్నట్లు చెప్పారు.