NZB: కేంద్రంగాఏర్పాటైన జాతీయపసుపుబోర్డు కార్యదర్శిగా నాగాలాండ్ క్యాడర్కు చెందిన 2017 బ్యాచ్ ఐఏఎస్ భవాని నియమితులయ్యారు. ఈ మేరకు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అరుణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సుగంధ దవ్యాల బోర్డు డైరెక్టర్ డాక్టర్ రెమాశ్రీ సుగంధద్రవ్యాలబోర్డు, పసుపు బోర్డుమధ్యకార్యకలాపాలనుసమన్వయంచేస్తారని ఉత్తర్వులో పేర్కొన్నారు.