సత్యసాయి: పుట్టపర్తి మున్సిపల్ పరిధి బ్రాహ్మణపల్లిలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఫిబ్రవరి 24వ తేదీన వాహనాలు వేలం వేస్తున్నట్లు సీఐ నాగరాజు తెలిపారు. 4 వాహనాలకు వేలం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వేలంలో పాల్గొనదలచిన వారు ఆధార్ కార్డు, పాన్ కార్డు వెంట తెచ్చుకోవాలని, వీటితోపాటు రూ.1000 ధరావతు చెల్లించాలన్నారు.