SKLM: సోమవారం కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఐఎఫ్ డబ్ల్యూజే) నూతన డైరీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. నేషనల్ హెరాల్డ్ పత్రిక సంపాదకులు నెహ్రూ స్థాపించిన యూనియన్ ఇదే ప్రథమమన్నారు. ఈ కార్యక్రమంలో డోల అప్పన్న, తిత్తి ప్రవీణ్ కుమార్, బెహరా షణ్ముఖ, తదితరులు పాల్గొన్నారు.