KRNL: పత్తికొండలోని మండగిరి ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్యే శ్యాంబాబు ఆపరేషన్ థియేటర్ను ప్రారంభించారు. 1950లో ప్రారంభమై 75 సంవత్సరాల తర్వాత సిజేరియన్ కాన్పు పరికరాలు అందుబాటులో లేకపోవడంతో వైద్యుల విజ్ఞప్తి మేరకు ఆయన ఏర్పాటు చేయించారు. అగ్రహారంకు చెందిన పద్మకు మొదటి సిజేరియన్ చేయగా సక్సెస్ అయ్యింది ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో పనులు నిలిచిపోయాయని తెలిపారు.