ATP: గత వైసీపీ ప్రభుత్వంలో రక్త నిధి కోసం పోరాటం చేస్తున్న గుంతకల్లు జేఏసీ నాయకులు మీద అక్రమంగా పెట్టిన కేసును శుక్రవారం గుంతకల్లు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు కొట్టి వేసిందని జేఏసీ నాయకులు మంజుల వెంకటేష్,చక్రపాణి తెలిపారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తనిధి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రక్త నిధి కోసం నిరసనలు చేశామన్నారు.