NTR: చందర్లపాడు మండలం బొబ్బిలిపాడు గ్రామంలో అంకమ్మ తల్లి పోతురాజు గ్రామదేవతల దేవాలయ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన నందిగామ మాజీ శాసనసభ్యులు డాక్టర్ జగన్ మోహన్ రావు. అనంతరం భక్తులకు గ్రామస్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు వేలాదిమంది భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.