W.G: భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ లో ఓ యువకుడు శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టాలపై పడుకోవడంతో తల తెగి పడింది. గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రమణ తెలిపారు. మృతుని వివరాలు తెలిసినవారు తమకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.