AKP: జిల్లాలోని చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు సెలవు రోజుల్లోనూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు ఎంఈవో మూర్తి ఆదివారం వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ సెలవు రోజుల్లో నిర్వహించే తరగతుల్లో మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. అలాగే పండగ సెలవులే కాకుండా రెండవ శని ఆదివారాల్లోనూ విద్యార్థులకు తరగతులు జరుగుతాయన్నారు.