MDK: శివంపేట మండలం సామ్య తండాలో మదన్ (35) అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. తల్లిదండ్రులు గతంలో మృతి చెందగా, కుటుంబ కలహాల కారణంగా మదన్ భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. ఒంటరిగా ఉన్న మదన్ అనుమానస్పదంగా మృతి చెందారు. హత్య చేసినట్లుగా పలువురు అనుమానిస్తున్నారు.