TPT: వడమాలపేట మండలం సీతారాంపేట పంచాయతీ ప్రజలు ఆదివారం ఉదయం నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్కు రూ.50 వేల చెక్కును అందజేశారు. అమరావతి నిర్మాణానికి రూ.50 వేల చెక్కు అందజేసినట్లు టీడీపీ మండల అధికార ప్రతినిధి ధనంజేయులు నాయుడు తెలిపారు. ఈ కార్య క్రమంలో గ్రామకంఠం అద్యక్షులు దేవరాజులు నాయుడు, హరిప్రసాద్ పాల్గొన్నారు.