KMR: వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చూడాలని డీఆర్డివో పిడి సురేందర్ అన్నారు. లింగంపేట్ మండల పరిషత్ కార్యాలయంలో మిషన్ భగీరథ ఇంట్రా గ్రిడ్, పంచాయతీ అధికారులతో తాగునీటి సరఫరాపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.