JN: జనగామ మండలం పసరమడ్ల గ్రామానికి చెందిన దూడల బాలసిద్దులు కృత్రిమ కాలు పెట్టడానికి డబ్బులు అవసరం పడగా, నిరుపేద కుటుంబం కావడంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ మంత్రి కొన్న ప్రభాకర్ దృష్టికి తీసుకువెళ్ళగా వెంటనే స్పందించి రూ. 1,25,000 మంజూరు చేయించారు. వారి కుటుంబానికి కిరణ్ ఈరోజు LOC పత్రాన్ని అందజేశారు.