అన్నమయ్య: అంగళ్లు సమీపంలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్సీసీ క్యాడెట్స్ ఆదివారం హార్సిలీ హిల్స్ నందు ట్రెక్కింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఎన్సీసీ లెఫ్ట్నెంట్ ఎన్.నవీన్ కుమార్ మాట్లాడుతూ.. ఈ ట్రెక్కింగ్ వల్ల విద్యార్థుల్లో ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తి అలవడుతాయని తెలిపారు. 35వ ఎన్సీసీ బెటాలియన్ చిత్తూరు వారు పాల్గొన్నారు.