NLR: దివంగత మన్మోహన్ సింగ్ మృతి సందర్భంగా ఆయనకు సంతాపంగా రావి చెట్టు ఆకుపై ఆయన చిత్రాన్ని విశ్రాంత డ్రాయింగ్ మాస్టర్ పచ్చ పెంచలయ్య గీశారు. పొదలకూరు మండలం మహమ్మదాపురం గ్రామానికి చెందిన ఇతనికి పలు ముఖ్యమైన సందర్భాలలో పలువురి ప్రముఖుల చిత్రాలను వివిధ రకాల ఆకులపై గీసే అలవాటు ఉంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై సంతాపంగా రావి ఆకుపై వారి చిత్రం గీశారు.