NZB: బోధన్ మండలంలోని పెగడాపల్లి గ్రామంలో బుధవారం కాంగ్రెస్ నాయకులు రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నిజాంషుగర్స్ ఫ్యాక్టరీ పునః ప్రారంభం గురించిఈ నెల 28వ తేదిన ఎడపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన ఫ్యాక్టరీ పునరుద్ధరణపై రైతులతో సమావేశం నిర్వహించడంజరుగుతుందన్నారు. రైతులుఅధిక సంఖ్యలో హాజరుకావాలన్నారు.