NRML: బుధవారం నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మామడ మండలంలో పర్యటించారు. ఇందులో భాగంగా మామడ మండలం పోతారం గ్రామం నుండి తిరుపెల్లి గ్రామం వరకు ఐటీడీఏ ఆధ్వర్యంలో 1.35 కోట్ల రూపాయలతో నిర్మించనున్న బీటీ రోడ్డుపరులకు శంకుస్థాపన చేశారు. వారు మాట్లాడుతూ.. నిర్మల్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.