PPM: గ్రామపంచాయతీలో అభివృద్ధి లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎంపీడీవో రూపేష్ కుమార్ అన్నారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం రెండు రోజు శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడుతూ.. గుడ్ గవర్నెన్స్కు సంబంధించి తొమ్మిది అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన కోరారు. అలాగే గ్రామపంచాయతీలను ఆదర్శంగా తీర్చదిద్దాలన్నారు.