NGKL: జిల్లా కేంద్రంలోని నేషనల్ ఐ.టీ.ఐ కళాశాలలో ఈనెల 13 వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రాఘవేందర్ సింగ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా ఇన్ పార్మసీ, బి.ఫార్మసీ, ఆ పైన చదివిన 18 నుంచి 35 సంవత్సరాలలోపు నిరుద్యోగులు అర్హులని పేర్కొన్నారు.