అన్నమయ్య: జిల్లా వ్యాప్తంగా ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసి సిబ్బంది కొరతను పరిష్కరించాలని ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో అనేక సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు.