ప్రకాశం: సంతమాగులూరు మండలంలోని అడవి పాలెం గ్రామంలో మంగళవారం రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రమేష్ బాబు తహసీల్దార్ రవిబాబు, రెవిన్యూ శాఖ సిబ్బంది పాల్గొని రెవిన్యూ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. అలాగే వాటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.