VZM: ఈనెల 14న విజయనగరంలో జరగనున్న గో రక్షకుల ఆత్మీయ కలయికను జయప్రదం చేయాలని గో సంరక్షణ సమైఖ్య రాష్ట్ర అధ్యక్షులు లోగిశ రామకృష్ణ అన్నారు. బొబ్బిలిలో గో రక్షకులు కలయికకు సంబంధించిన ఆహ్వాన పత్రాలను మంగళవారం ఆవిష్కరించారు. రామకృష్ణ మాట్లాడుతూ.. విజయనగరం అయ్యన్నపేట జంక్షన్ వద్ద గల నల్లమారమ్మ తల్లి గుడి వెనుక ఉన్న తోటలో జరుగుతుందన్నారు.