SKLM: సరుబుజ్జిలి మండలం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో పావని, ఎమ్మార్వో మధుసూదన్ రావు ఆధ్వర్యంలో సాగునీటి వినియోగదారుల సంఘ ఎన్నికలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. మంగళవారం డీఈ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం నియమ నిబంధనలు ప్రకారం సాగునీటి ఎన్నికలపై ఊర్లలో దండోరా వేయించి ప్రజలకు తెలియజేయాలని అన్నారు.