TG: AI, క్వాంటం కంప్యూటింగ్, బ్లాక్ చెయిన్ లాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ను సామాన్యుడికి చేరువ చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. డిజిటల్ గవర్నెన్స్లో TGను దేశంలో రోల్ మోడల్గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్య సాధనలో టెక్నాలజీని ఓ ట్రాన్స్ ఫార్మేషన్ టూల్గా మార్చుకుంటున్నామన్నారు.