KRNL: పెద్దకడుబురులోని ఎంపీడీవో కార్యాలయం వద్ద స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఎంపీడీవో జనార్దన్, ఎన్ఆర్జీఎస్ ఇంఛార్జ్ ఏపీవో, ఈసీ ఖాదర్ బాషా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మొక్కలు పెంచి వాటిని సంరక్షించాలన్నారు. మానవ మనగడకు చెట్ల పెంపకం అవసరమని తెలిపారు.