CTR: గుడిపల్లి మండలంలో ఈనెల 24 నుంచి పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏవో నాగరాజ తెలిపారు. దీనికి సంబధించిన పోస్టర్ను టీడీపి మండల అధ్యక్షుడు బాబు నాయుడు, ఏవో శనివారం విడుదల చేశారు. నాయుడు మాట్లాడుతూ.. వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు రైతులతో కలసి పొలాలను సందర్శించి పంటలలో అనుసరించవలసిన నూతన, ఆధునిక పద్ధతులు గురించి వివరిస్తారని తెలిపారు.