KRNL: జూపాడు బంగ్లా మండలంలోని అన్ని గ్రామాల్లో నెలకొన్న వివిధ ప్రజా సమస్యలను పరిష్కరించాలని, సీపీఐ నాయకులు రమేష్ బాబు శనివారం ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. గిరిజనులకు ఇళ్ల స్థలాలు పట్టాలు, పొలాలు ఇచ్చి ఆదుకోవాలని, సిద్దేశ్వరం 80బన్నూర్, చాబోలు గ్రామస్తులకు ఇళ్ల స్థలాలు, నేసనల్ హైవే భూ లబ్దిదారులకు నష్ట పరిహారం, గ్రామాల్లో స్మశాన వాటికలు నిర్మించాలన్నారు.