KNR: హుజురాబాద్ మున్సిపల్ ఛైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన రెంటాల సుహాసిని పలు వార్డుల్లో పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు పట్టణంలో అభివృద్ధితోపాటు, కోతుల బెడద వలన ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, కోతుల సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా ఛైర్పర్సన్ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.