కిడ్నీ రిప్లేస్ చేయడం కొత్త విషయం ఏమీ కాదు. చాలా మందికి కిడ్నీ పాడైతే, మరొకరి కిడ్నీ పెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ, ఒక మనిషికి పంది కిడ్నీపెట్టారు. విచిత్రం ఏమిటంటే, ఆ కిడ్నీ సవ్యంగా పనిచేయడం గమనార్హం. వైద్య చరిత్రలోనే అరుదైన సంఘటన ఇది కావడం గమనార్హం. ఒక బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తికి పంది కిడ్నీ పెట్టి వైద్యులు చేసిన ఈ ప్రయోగం సక్సెస్ అయ్యింది. నెల రోజులుగా ఎటువంటి అవాంతరాలు లేకుండా పని...
భారత ఆర్మీ స్పెషల్ జెట్ప్యాక్ సూట్లు ధరించనుంది. తాజాగా సైనికులు ఈ ప్రత్యేక సూట్ను టెస్ట్ చేశారు. గాలిలో ఎగురుతూ టెస్ట్ను విజయవంతంగా పూర్తి చేశారు.
బర్గర్ కింగ్లో పనిచేసే ఫోర్డ్ అనే వ్యక్తి.. గత 27 ఏళ్లుగా ఒక్కరోజు సెలవు తీసుకోకుండా పనిచేశాడు. ఆ విషయాన్ని అతని కూతురు వీడియోలో చెప్పి.. ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ నిర్వహించింది. జనం నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అమెరికాకు వెళ్లిన భారత విద్యార్థులకు చేదు అనుభవం ఎదురవుతోంది. చాలా మందిని ఇమిగ్రేషన్ చెక్ పేరుతో ఇబ్బంది పెట్టారు. మరికొందరిని సరైన పత్రాలు లేవంటూ వెనక్కి పంపేస్తున్నారు.
హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాల కారణంగా స్తంభించిన జనజీవనం. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రవాణవ్యవస్థ. భారీ వరదల కారణంగా రైల్వే ట్రాక్పై మట్టి అంత కొట్టుకుపోయి రైల్ట్రాక్స్ గాల్లో తేలి ప్రమాదకరంగా మారాయి. చూడడానికే ఒల్లు గగుర్లుపొడిచేలా ఉన్న ఈ దృష్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయి.
త్వరలో గుర్రం కొంటానని అమెరికా పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ కామెంట్ చేసింది. భర్తతో విడాకులు తీసుకోబోతున్న తరుణంలో గుర్రాన్ని కొనుగోలు చేస్తానని చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.
ఎయిర్పోర్ట్లోకి భారీగా వరద నీరు చేరింది. మోకాల్లోతు నీటిలో విమానాలు మునిగిపోయాయి. విమానాశ్రయం మొత్తం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. దీంతో ఎస్క్లేటర్లు సైతం పనిచేయకుండా ఆగిపోయాయి. ఈ సంఘటన జర్మనీలో చోటుచేసుకుంది.
ఓ యువతి చేతిలో గన్తో రోడ్డుమీద వెళ్తుంది. ముందుకు వస్తున్న వాహనాలను గురిపెట్టింది. రోడ్డు దాటుతూ తనకు తానే గురిపెట్టుకుంది. ఇంతలో పోలీసు కారు తనను ఢీ కొట్టి.. యువతి తేరుకునేలోపే పోలీసుల చేతిలో బందీ అయింది. అసలు ఏం జరుగుతుందో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
వరద బీభత్సం స్థానికుల్లో భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే 71 మంది ప్రాణాలు కోల్పొయారు. రూ.10 వేల కోట్ల ఆస్తినష్టం జరిగింది. ఈ నేపథ్యంలో స్కూల్స్ అన్ని బంద్ పాటిస్తున్నాయి. కొండచర్యలు విరిగిపడడం అదనపు సమస్యగా మారింది. రాష్ట్రంలోని ప్రజలు బిక్కుబిక్కుమంటు బతుకుతున్నారు. గత 50 ఏళ్లలో ఇలాంటి పరిస్థితులు రాలేదని హిమాచల్ ప్రదేశ్ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
జనగామ బీఆర్ఎస్ నేతలు టూరిజం ప్లాజా ఉన్నారు. హై కమాండ్ పిలిచిందని.. పనుల కోసం వచ్చామని చెప్పారు. ఇంతలో అక్కడికి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వచ్చారు. దీంతో అక్కడున్న నేతలు అంతా ఆశ్చర్యపోయారు.
ముంబైకి చెందిన ఒక యువ కాఫీ స్టాల్ యజమాని, అతని ప్రత్యేకమైన స్టాల్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మయాంక్ పాండే అనే వ్యక్తి రోడ్డుపై 'ది కాఫీ బార్' పేరుతో కాఫీ స్టాల్ పెట్టి ప్రస్తుతం ముంబైని ఊపేస్తున్నాడు. తన వ్యాపారాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే అతని కల డి ప్రశాంత్ నాయర్ చేసిన ట్వీట్కు ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించింది.