సాధారణంగా అందరి కుటుంబాల్లోనూ నాలుగైదు ఓట్లు ఉండటం మనం చూస్తూనే ఉంటాం. అయితే అస్సాంలోని ఓ కుటుంబంలో మాత్రం ఏకంగా 350 మంది ఓటర్లు ఉన్నారట. ఆ కధాకమామీషు ఏంటో చదివేద్దాం రండి.
వింతైన పక్షి చేసే శబ్దాలు విని ప్రజలంత బయపడ్డ సంఘటన లండన్లో చోటు చేసుకుంది. అది పోలీసు వాహనం సైరన్ను అనుకరించి అందరిని పరేషాన్ చేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది.
ఆకర్షణీయమైన జీతంతో కూడిన ఉద్యోగం అందుబాటులోకి వచ్చింది. పోస్ట్ జూనియర్ భార్య. అనుభవజ్ఞులు ఈ ఉద్యోగానికి అర్హులు కాదు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రేమ, గౌరవంతో పాటు ఉద్యోగ రకం జీవితకాలం వంటి అనేక అర్హతలను జాబితా చేసిన లింక్డ్ఇన్ పోస్ట్ వైరల్గా మారింది.
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు తన మాట కాదని ప్రేమించిన వ్యక్తిని పెళ్ళి చేసుకుందని ఓ తండ్రి తన ఆవేదన వ్యక్తం చేశాడు. తాను చనిపోయిందంటూ ఫ్లెక్సీ కట్టి తన బాధను సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
విమానం టేకాఫ్ అవగానే ఇంజిన్ కవర్ ఒక్కసారిగా ఊడిపోయింది. అది గాలికి కొట్టుకుంటు ఊడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. దీన్ని చూసి అందరూ షాక్ అవుతున్నారు.
ఉత్తరప్ర్రదేశ్ రాష్ట్రం బస్తి జిల్లాకు చెందిన ఓ 13 ఏళ్ల బాలిక అమెజాన్ వర్చువల్ వాయిస్ అసిస్టెంట్ అలెక్సా సాయంతో కోతుల బారి నుంచి తనను, మేనకోడల్ని కాపాడుకుంది. ఈమెకు ఆనంద్ మహీంద్ర ఉద్యోగం ఆఫర్ చేశారు.
ఎయిర్ ఇండియా విమానం సర్వీస్ దారుణంగా ఉందంటూ ఓ కస్టమర్ వీడియో పెట్టాడు. తన జర్నీలో జరిగిన అసౌకర్యాన్ని వివరించాడు. ప్రస్తుతం నెట్టింట్లో ఈ వీడియో వైరల్గా మారింది.
యూట్యూబ్ ఛానెల్ కోసం ప్రభుత్వ టీచర్ పేపర్లను లీక్ చేశాడు. దీంతో పై అధికారుల దృష్టికి వెళ్లడంతో అతన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన సంచనంగా మారింది. నెటిజన్లు అతడిపై కామెంట్స్ చేస్తున్నారు.
ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలో రైల్వేకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇవి నిజంగా ఆశ్చర్యం కలిగిస్తాయి. అసలు ఇలాంటివి నిజంగా జరుగుతాయా అని ఆలోచించేలా చేసే కొన్ని వీడియోలు ఉన్నాయి.
కోలీవుడ్ స్టార్ హీరో తలా అజిత్ గురించి అందరికీ తెలిసిందే. తమిళ్తో పాటు తెలుగులోను అజిత్కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే.. తాజాగా అజిత్ ఫ్యాన్స్కు షాక్ ఇచ్చేలా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
బంగారు టాయిలెట్ కమోడ్ విలువ రూ. 50.36 కోట్లు ఉంటుంది. దాన్ని ఓ దొంగ సునాయసంగా దొంగలించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఓ కస్టమర్ రూ. 62 కు ఒక ఊబర్ ఆటోను బుక్ చేసుకున్నాడు. తాను దిగల్సిన చోటు వచ్చింది. ఆటో దిగిన కస్టమర్ బిల్లు చూసి షాక్ అయ్యాడు. ఏకంగా 7 కోట్ల 66 లక్షలు వచ్చింది. అందులో డ్రైవర్ వెయిటింగ్ ఛార్జీ కూడా ఉంది. ఈ విషయాన్ని సదరు వ్యక్తి తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
దేశ రాజధాని ఢిల్లీలో చిరుత కలకలం సృష్టించింది. అది జరిపిన దాడిలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి చదివేయండి.
మనకు ఇన్సిపిరేషన్ అవసరమైనప్పుడల్లా గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను చదవుతాము. కానీ ప్రతిసారీ అలాంటి వ్యక్తుల నుండి ప్రేరణ పొందాల్సిన అవసరం లేదు.
భార్యభర్తలు అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు సర్వసాధారణం. అవి చిన్నవే అయితే ఫర్వాలేదు. పెద్దవైతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనిషిగా పుట్టిన తర్వాత కాస్తో కూస్తో మానవత్వం ఉండాలి.