EAMCET : తెలంగాణ ఎంసెట్ 2023 నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ కు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. టీఎస్ ఎంసెట్ కోసం కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
హైకోర్టులో న్యాయవాదినని రెచ్చిపోయాడు. తనకు నెలకు రూ.75 వేలు సంపాదిస్తానని చెప్పాడు. మీరు సంపాదిస్తారా అంతా? అని ప్రశ్నించాడు. మీరు అంత సంపాదిస్తున్నారా? మీకు అంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది?’ అంటూ అడిగాడు.
record rate in teja mirchi:మిర్చి (mirchi) ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈసారి క్రాప్ (crop) కూడా ఎక్కువే వచ్చింది. ఖమ్మం (kammam) మిర్చి మార్కెట్లో తేజ మిర్చి (teja mirchi) ధరకు రికార్డ్ ధర పలికింది. క్వింటా (quinta) మిర్చికి రూ.21,625 ధర వచ్చింది. ఈ సీజన్లో ఇదే అత్యధిక ధర (rate) అని అక్కడి రైతులు చెబుతున్నారు.
Telangana News : తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య ఫ్లెక్సీ వార్ మొదలైంది. భూపాలపల్లిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఫ్లెక్సీ తో మొదలైన వైరం.. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కేసీఆర్ పర్యటనలో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ , ఫ్లెక్సీలను ఇంకా తీయలేదని కాంగ్రెస్ శ్రేణులు నడిరోడ్డుపై ఆందోళనకు దిగారు.
వరుసగా దాడులు చేస్తుండడంతో కలకలం రేపుతున్నది. అధికార పార్టీనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐటీతో పాటు ఈడీ (Enforcement Directorate) దాడులు కూడా తరచూ జరుగుతున్నాయి.
ఐదు రోజులు మృత్యువుతో పోరాడి ఆదివారం మెడికో ప్రీతి(Medico Preeti) కన్నుమూసిన సంగతి తెలిసిందే. వరంగల్ ఎంజిఎం(MGM) ఆస్పత్రిలో మెడిసిన్ చేస్తున్న ప్రీతి సీనియర్ వేధింపుల వల్ల ఆత్మహత్యాయత్నం చేసుకుంది. హైదరాబాద్ నిమ్స్(NIMS)లో ఆమెకు వైద్య చికిత్స అందించినా కోలుకోలేకపోయింది. తాజాగా ప్రీతి కేసు(Preeti Case)లో తెరపైకి మరో కొత్త కారణం బయటికొచ్చింది.
డొక్కు వాహనం తనకు వద్దని మంచి కండిషన్ లో ఉన్న వాహనం కేటాయించాలని రాజా సింగ్ ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. ఆయన చేస్తున్న ఆందోళనకు ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి తాజాగా ఇన్నోవా వాహనం కల్పించింది. అయితే ఈ వాహనం కూడా పాతదే. 2017 మోడల్ కావడం గమనార్హం. దీనిపై రాజా సింగ్ స్పందిస్తూ వాహనం ఏదైనా పర్లేదు. కానీ మంచి కండీషన్ లో ఉంటే చాలని పేర్కొన్నాడు.
విజయ్ (Vijay) దేవరకొండ యాటిట్యూడ్ కు యువత ఫిదా అయ్యారు. ఇక ఓవైపు నటనలో శిఖరాలు దాటుతూనే అభిమానులకి వీలైనంత ప్రేమని అందిస్తూ ఉన్నాడు విజయ్.టాలీవుడ్ (Tollywood )లో క్రేజీ హీరో ఎవరు అంటే టక్కున చెప్పే పేరు అర్జున్ రెడ్డి (Arjun Reddy). చేసింది తక్కువ సినిమాలే అయినా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు లైగర్(Liger).
తెలంగాణ (Telangana) పీజీఎల్ సెట్ (PGLCET) షెడ్యూల్ రిలీజ్ అయింది. మార్చి 1న లాసెట్ ,పీజీఎల్ సెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్.లింబాద్రి( Limbadri) తెలిపారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ను ఉస్మానియా యూనివర్సిటీ వీసీ డి.రవిందర్, లాసెట్ కన్వీనర్ బి.విజయలక్ష్మీతో కలిసి ఆయన విడుదల చేశారు.
యూట్యూబర్ హర్ష సాయి(Youtuber Harsha Sai) గురించి తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు. నెటిజన్లకు హర్షసాయి(Harsha Sai) అంటే దేవుడు. ఆయన తెలియనివారంటూ ఉండరంటే అతిశయోక్తి కాదని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో హర్షసాయి(Harsha Sai) చాలా యాక్టీవ్ గా ఉంటారు. పేదవాళ్లకు డబ్బులు సాయం చేస్తూ హర్ష సాయి ఫేమస్ అయ్యారు. ఎంతో మందికి తనవంతు సాయం చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. హర్ష సాయి(Harsha Sai) యూట్యూబ్ లో వీడియో రిలీజ్...
KTR : మెడికో ప్రీతి మరణ వార్త తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి కలకలం రేపాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీనియర్ వేధింపులు తాళలేక ప్రీతి బలవన్మరణానికి పాల్పడింది. దాదాపు ఐదు రోజుల పాటు ఆస్పత్రిలో పోరాడి ఆమె ప్రాణాలు కోల్పోయింది.
doctor suicide:హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో డాక్టర్ మజారుద్దీన్ (majaruddin) అనే వ్యక్తి కుటుంబ కలహాలతో (family dispute) బలవన్మరణానికి పాల్పడ్డాడు. తనకు తాను తుపాకీతో (gun) కాల్చుకుని మరీ చనిపోయాడు. మజారుద్దీన్ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ అల్లుడు అని తెలిసింది.
ఎలగైన తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బీజేపీ (BJP)సన్నాహాలను ప్రారంభించింది. ఇప్పటికే.. మిషన్ 90తో వ్యూహాలను రచించిన బీజేపీ ...నియోజకవర్గాల వారీగా సమావేశాలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ తరుణంలోతెలంగాణ ముఖ్యనేతలకు ఢిల్లీ బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. రేపు మధ్యాహ్నం 12గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్షా (Amit Shah).. రాష్ట్ర బీజేపీ నాయకులతో సమావేశం అవుతారు.
not sale kf beers:జగిత్యాల జిల్లాలో నాసిరకం బీర్లతోపాటు (beers) కల్తీ మద్యం అమ్ముతున్నారని బీరం రాజేశ్ (beeram rajesh) ప్రజావాణిలో (prajavani) అదనపు కలెక్టర్ లతకు (latha) వినతిపత్రం అందజేశారు. జగిత్యాల టౌన్లో కేఎఫ్ బీర్లు (kf beers) దొరకడం లేదని చెబుతున్నాడు. మిగిలిన చోట్ల దొరుకుతున్నాయని చెప్పాడు.
మితిమీరిన వేగం ప్రాణాలను తీస్తోంది. పోలీసులు ఎన్ని ట్రాఫిక్ రూల్స్(Traffic Rules) తీసుకొచ్చిన వాహనదారులలో మాత్రం మార్పు రావడం లేదు. రోజురోజుకూ వాహనాల ప్రమాదాల సంఖ్య ఎక్కువవుతోంది. తాజాగా ఓ ప్రైవేట్ బస్సు(Private Bus) అదుపుతప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఓ వ్యక్తి ప్రాణాలను(1 Died) కోల్పోయాడు. పుట్టింటి నుంచి తన భార్యను ఇంటికి తీసుకెళ్తున్న ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో మృతదేహం వద్ద భార్య రో...