• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

Chandrababu అరెస్ట్‌పై వనస్థలిపురంలో ర్యాలీ, పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే

చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ పలు చోట్ల ర్యాలీ తీస్తున్నారు. వనస్థలిపురంలో తీసిన ర్యాలీలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.

September 17, 2023 / 06:22 PM IST

Congress ఆరు వాగ్ధానాలు ఇవే..? అధికారంలోకి వచ్చేనా..?

తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు వాగ్ధానాలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. విజయభేరి సభ వేదికపై ఆ వాగ్ధానాలను కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రకటిస్తారు.

September 17, 2023 / 04:06 PM IST

Telangana అసెంబ్లీలో అపశృతి.. తలకిందులుగా ఉన్న జెండా ఆవిష్కరించిన స్పీకర్

జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అసెంబ్లీ వద్ద స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి జెండాను ఎగరేశారు. జెండా తలకిందులుగా ఉండగా.. దానికి సెల్యూట్ చేశారు.

September 17, 2023 / 03:27 PM IST

Car fell: షికారు కోసం వెళ్తే ఘోర ప్రమాదం..నలుగురు మృతి

టూరిస్టు ప్రాంతాలకు వెళ్లే క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే కొండలు లేదా జలపాతలు లేదా ఆయా ప్రదేశాల వద్ద ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో చెెప్పలేం. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా జరిగింది. టూర్ కోసం వెళ్లిన పర్యటకుల వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత చెందారు.

September 17, 2023 / 02:19 PM IST

Congress పోస్టర్ల కలకలం, సోనియా, రాహుల్ ఫోటోలు పెట్టి

రేవంత్ రెడ్డి ఫోటోతో వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టించాయి. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను గతంలో తిట్టిన పదాలు పోస్టర్ మీద రాసి ఉన్నాయి.

September 17, 2023 / 01:17 PM IST

Revanth Reddy: 30 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం

ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తుక్కుగూడలో ఇచ్చే ఆరు గ్యారంటీలను తమ పార్టీ అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లో అమలు చేస్తామని స్పష్టంచేశారు.

September 17, 2023 / 12:22 PM IST

ESI hospital:లో యువతిపై క్యాంటీన్ సిబ్బంది అత్యాచారం

ఆస్పత్రులకు వెళ్తున్నారా అయితే జాగ్రత్త. ఎందుకంటే ఎక్కడ చుసినా కామాంధులే తయారయ్యారు. గతంలో పలు చోట్ల ఇలాంటి ఘటనలు వెలుగులోకి రాగా..తాజాగా ఏకంగా హైదరాబాద్ ఈఎస్ఐ ఆస్పత్రిలోనే ఓ వ్యక్తి యువతిపై ఆత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం పోలీసులకు తెలుపడంతో బహిర్గతమైంది.

September 17, 2023 / 12:08 PM IST

Amit shah: ఈ వేడుకను అప్పుడు మరిచారు..ప్రజలు వారిని క్షమించరు

తెలంగాణ విమోచన దినోత్సవం(telangana liberation day) వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా(amit shah) పాల్గొన్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సహా పలువురు నేతలు హాజరయ్యారు. ఈ క్రమంలో అమిత్ షా ఈ దినోత్సవం గురించి పలు పార్టీలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

September 17, 2023 / 11:34 AM IST

Hyderabad:లో ఫేక్ సర్టిఫికెట్ల రాకెట్..ఆరుగురు అరెస్టు

భాగ్యనగరం(hyderabad)లో ఫేక్ సర్టిఫికెట్లు(Fake certificates) తయారు చేస్తున్న ముఠాను పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. ఆ క్రమంలో ఆరుగురిని అరెస్టు చేయగా..వారి నుంచి అనేక యూనివర్సిటీలకు చెందిన ద్రువపత్రాలు లభ్యమయ్యాయి. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు.

September 17, 2023 / 10:34 AM IST

Live: తెలంగాణ విమోచక దినోత్సవ వేడుకలు, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి ప్రత్యక్ష ప్రసారం

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఆదివారం (సెప్టెంబర్ 17) సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలను కింది వీడియోలో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు.

September 17, 2023 / 11:36 AM IST

Amit shah: తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొన్న కేంద్ర హో మంత్రి

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా(amit shah) హాజరయ్యారు.

September 17, 2023 / 09:41 AM IST

Wedding shoot : పోలీస్‌ వాహనంతో ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ ..ఎస్సై దంపతులుపై విమర్శలు

ఆన్‌ డ్యూటీలో ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ చేసిన ఎస్సై భావనపై విమర్శలు వస్తున్నాయి

September 16, 2023 / 10:16 PM IST

CWC Meeting : ముగిసిన సీడబ్ల్యూసీ తొలి రోజు సమావేశం..కీలక అంశాలపై చర్చ

హైదరాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమీటి సమావేశం ముగిసింది

September 16, 2023 / 09:09 PM IST

CM KCR: పాలమూరు ప్రాజెక్ట్‌తో జన్మ ధన్యమైంది.. కేసీఆర్

ఉమ్మడి పాలమూరు – రంగారెడ్డి జిల్లాల ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. ఎత్తిపోతల ప్రాజెక్టును శనివారం సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు.

September 16, 2023 / 08:28 PM IST

CM KCR: 12.30 లక్షల ఎకరాలకు సాగు, 1200 పైచిలుకు గ్రామాలకు తాగునీరు

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ ఈ రోజు ప్రారంభించారు. దీంతో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, 1200 పై చిలుకు గ్రామాలకు తాగునీరు అందింది.

September 16, 2023 / 05:46 PM IST