తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పేపర్ లీకేజీ కేసులో కీలక నిందితులలో ఒకరైన రేణుకు షాక్ తగిలింది. TSPSC ప్రశ్న పత్రాలు లీక్ కేసు నిందితురాలు రేణుకకు నాంపల్లి కోర్టులో(Nampally Court) చుక్కెదురైంది. రేణుక బెయిల్ పిటిషన్(Bail Petition) ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఇక ఈ కేసులో మరో ముగ్గురు నిందితులను కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు.
అటు ఎండలు, ఇటు వానలతో తెలంగాణలో (Telangana) వాతావరణం మరోసారి మారనుంది. ఓవైపు ఎంత తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండగా మధ్య మధ్యలో వర్షాలు పలుకరిస్తున్నాయి. తాజాగా ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు వర్షం (Rain) కురవనుంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ (Hyderabad) వాతావరణ కేంద్రం తెలిపింది.
దేశంలో రైతు సంఘటిత శక్తిని ఏకం చేద్దామని సీఎం కేసీఆర్ (CM KCR) పిలుపునిచ్చారు. 14 మంది ప్రధానులు మారిన దేశ ప్రజల తల రాత మాత్రం మారలేదని అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్ రైతు నేత శరద్ జోషి ప్రణీత్ ( sharad joshi praneeth ) తో పాటు పలువురు రైతు నేతలు బీఆర్ఎస్ పార్టీ (BRS Party ) లో చేరారు. ఈ సందరభంగా వారందరికీ సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాద...
తెలంగాణ రాష్ట్ర మీడియా ఆకాడమి ఆధ్వర్యంలో భూపాలపల్లి లో రెండు రోజుల ప్రత్యేక శిక్షణ తరగతులను తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ (Media Academy Chairman) అల్లం నారాయణప్రారంభించారు. స్థానిక ఇల్లందు క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి(MLA Gandra Venkataramana Reddy), భూపాలపల్లి జెడ్పి చైర్మన్ జక్కు శ్రీహర్షిని పాల్గొని జ్యోతి ప్రజ్వాలన చేసి కార్యక్రమాన్న...
హైదరాబాద్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో రేపు సన్రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో ఇప్పటికే అన్ని రకాలు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు దాదాపు 1500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నట్లు చెప్పారు. అంతేకాదు స్టేడియంలోనికి కొన్ని వస్తువులు తీసుకెళ్లడం నిషేధమని ప్రకటించారు.
రాష్ట్రంలో ఎస్ఐ, ఏఏస్ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన తుది రాత పరీక్ష (Written Exam) తేదీలు వెలువడ్డాయి. ఏప్రిల్ 8, 9వ తేదీలలో ఈ రాతపరీక్షలను నిర్వహించాలని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు (TSLPRB) నిర్ణయించింది. ఈ రెండు పోస్టులకు సంబంధించి ఏప్రిల్ 8వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అర్థమెటిక్ (Arithmetic),మెంటల్ ఎబిలిటీ, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఇంగ...
తెలుగు సినిమాల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ, తెలంగాణ యాసలో చిత్రీకరిస్తున్న సిమాలపై మంత్రి కేటీఆర్ ( Minister KTR ) ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ( CM KCR )కు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సాంస్కృతిక రంగంలో పునరుజ్జీవనానికి కారణమైన కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతున్నాను అని కేటీఆర్ తెలిపారు.
Bandi Sanjay : తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై బీజేపీ నేత బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపించారు. కేసీఆర్ కుటుంబాన్ని ఎద్దేవా చేస్తూ బండి సంజయ్ ట్వీట్స్ చేశారు.
దేశంలోని చాలా ప్రాంతాలలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) శనివారం వెల్లడించింది. మధ్య, తూర్పు, వాయువ్య భారతంలోని అనేక ప్రాంతాల్లో ఈ హీట్వేవ్ ప్రభావం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని హెచ్చరించింది.
TSPSC ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ అధికారులు TSPSC కార్యదర్శి సెక్రటరీ అనితా రామచంద్రన్(Anita Ramachandran)కి ఏప్రిల్ 1న హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఆమె నేడు సిట్ ఎదుట హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సెక్రటరీ నుంచి అధికారులు వాంగ్మూలాన్ని స్వీకరిస్తున్నారు.
ప్రగతి భవన్ మార్చ్కు వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల మద్దతు కూడగట్టేందుకు ఈ రోజు పార్టీ అధినేతలకు ఫోన్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వైఎస్ షర్మిల ఫోన్ చేశారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు భారీగా పెంచి నరేంద్ర మోదీ ప్రజలపై గుదిబండ మోపుతున్నారని మండిపడ్డాయి. ఇప్పుడు టోల్ చార్జీలు కూడా పెంచి అన్నింటి ధరలు పెరగడానికి కారణమయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశాయి. అధిక ధరలతో సామాన్యుడు జీవించలేని పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశాయి.