చదువు పూర్తయిన వెంటనే విశాల్ కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించాడు. ఇప్పుడిప్పుడే జీవితంలో స్థిరపడుతున్న సమయంలోనే ఈ ఘటన జరగడం కలచివేస్తోంది. పాతికేళ్లు కూడా నిండని విశాల్ చనిపోవడం అతడి స్నేహితులను విషాదంలో ముంచింది. తమతో ఎప్పుడూ కలిసి సరదాగా ఉండే విశాల్ ఇలా ఆకస్మిక మరణం చెందడం తట్టుకోలేకపోతున్నారు.
విజయవాడ (Vijayawada) మాజీ మేయర్ తాడి శకుంతల (tadi shakuntala) గురువారం భారత రాష్ట్ర సమితి (bharat rashtra samithi) పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శకుంతల విజయవాడ మొగల్రాజపురానికి చెందిన వారు. 2005-06లో సీపీఐ తరఫున మొదటి ఏడాది నగర మేయర్ గా పని చేశారు.
హైదరాబాద్(Hyderabad)లో వీధి కుక్కల దాడిలో బాలుడు మరణించిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. కుక్కల దాడికి సంబంధించి హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(Gadwal Vijayalakshmi) పలు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) రియాక్ట్ అయ్యాడు.
కిషన్ రెడ్డి అక్క లక్ష్మీ, బావ నర్సింహా రెడ్డిల కుమారుడు జీవన్ రెడ్డి. గుండెపోటుకు గురైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అతడి మృతితో కిషన్ రెడ్డి విషాదంలో మునిగాడు.
జీవ శాస్త్ర రంగం విలువ, ఉద్యోగాల సంఖ్యను రానున్న ఐదేళ్లలో రెట్టింపు చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం (Govt of Telangana) ముందుకు వెళ్తోంది. ఈ సదస్సు ద్వారా లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులు (Investments) ఆకర్షించాలని భావిస్తున్నది.
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో (MGM Hospital) ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికల్ విద్యార్థిని (Medical Student) ఇరవయ్యారేళ్ల ప్రీతి (KMC student Preeti) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు నిమ్స్ (NIMS) వైద్యులు తెలిపారు.
ktr fired on revanth:తెలంగాణ రాష్ట్రంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది. ఎన్నికల సమయం దగ్గర పడుతోన్న వేళ.. ప్రజలతో ఉంటున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తోన్న సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్ భూపాలపల్లి జిల్లాలో అభివృద్ది పనులకు శంకు స్థాపన చేశారు. రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఊరికే విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని మండిపడ్డారు.
sajjanar:టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (sajjanar) ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఆర్టీసీకి సంబంధించిన సమస్యలకు అప్పటికప్పుడే పరిష్కారం చేస్తారు. ఆర్టీసీకి లింక్ ఉన్న ప్రతీ విషయాన్ని ఆయన షేర్ చేసుకుంటారు. తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు. ఓ యువతి (women)) రెప్పపాటులో ప్రాణాలతో బయటపడుతుంది.
high court suomoto on dog bite:చిన్నారి ప్రదీప్పై (pradeep) కుక్కల దాడి ఘటనను తెలంగాణ హైకోర్టు (high court) సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై తీవ్ర దుమారం చెలరేగింది. పలు చోట్ల కుక్కల దాడులకు సంబంధించిన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
talasani:అంబర్ పేటలో వీధికుక్కల దాడితో చిన్నారి చనిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తున్నాయి. అయితే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. సమాజంలో మనుషులు ఎంత అవసరమో.. జంతువులు కూడా అంతే అవసరం అన్నారు. అంటే చిన్నారులు చనిపోయినా ఏం కాదా అని విపక్షాలు, నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
‘namaste andhra pradesh’:దేశ రాజకీయాలపై బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ (cm kcr) దృష్టిసారించారు. మిగతా చోట్ల తన వాణిని వినిపించేందుకు మీడియా హౌస్ (media house) ప్రారంభించే యోచనలో ఉన్నారు. ఏపీలో నమస్తే ఆంధ్రప్రదేశ్ పేరుతో పత్రిక నెలకొల్పాలని అనుకుంటున్నారని తెలిసింది.
కంపెనీ ప్రతినిధులకు ఫార్మా సిటీలో ఉన్న అవకాశాలను మంత్రి కేటీఆర్ వివరించారు. తెలంగాణలో స్థాపించే పరిశ్రమతో బీఎంఎస్ సంస్థ ఐటీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్, వైద్య అనుబంధ రంగాల్లో కార్యకలాపాలను నిర్వహించబోతున్నది.
వరంగల్ ఎంజీఎం(warangal mgm) ఆస్పత్రి(hospital)లో ఆత్మహత్యకు ప్రయత్నించిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి(preeti)కి సరైన వైద్యం ఆందడం లేదని ఆమె తండ్రి నరేందర్ ఆరోపించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు ఆయన చెప్పారు. కానీ ఇక్కడ సరిగా పట్టించుకోవడం లేదని, ఆమె ఆరోగ్యం గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆయన విలపిస్తున్నారు. తన కుమార్తెను బతికించి ప్రభుత్వం న్య...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి (Chief Minister of Telangana), భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) పైన ప్రజా శాంతి పార్టీ (praja shanti party) అధ్యక్షులు కేఏ పాల్ ( K. A. Paul) నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి తనను ఎదుర్కోలేక తన సోదరుడి హత్యను తిరగదోడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.