ప్రధాని నరేంద్ర మోదీకి…. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల లేఖ రాశారు. ఈ లేఖలో ఆమె కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి గురించి ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని కోరారు. ఎందరో కేంద్ర మంత్రులు కూడా తెలంగాణ పర్యటన సందర్భంగా కాళేశ్వరం అవినీతి గురించి ప్రస్తావిస్తన్నారని, ఇప్పటి వరకు ఎందురు చర్యలు తీసుకోలేని షర్మిల తన లేఖలో ప్రస్తావించారు. దివంగత సీఎం రాజశేఖర ర...
కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఎప్పుడైతే ఫోకస్ పెట్టారో… అప్పుడే.. చంద్రబాబు కూడా.. తెలంగాణలో టీడీపీని నిలపెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాష్ట్ర విభజన తర్వాత.. టీడీపీ తెలంగాణలో అడ్రస్ లేకుండా పోయింది. ఆ పార్టీ నేతలు కూడా వేర్వేరు పార్టీల్లోచేరిపోయారు. కాగా.. ఇప్పుడు మళ్లీ… ఇన్నాళ్ల తర్వాత రాష్ట్రంలో ఆ పార్టీని బతికించేందుకు చంద్రబాబు దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. క...
ప్రధాని నరేంద్రమోదీ… తెలుగు రాష్ట్రాల పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. మోదీ.. ఇక్కడకు వస్తుంటే…. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఢిల్లీ పర్యటనకు బయలుదేరుతుండటం గమనార్హం. కేసీఆర్ శుక్రవారం నాడు ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి వెంట పలువరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని సమాచారం. శుక్రవారం నుంచి దాదాపు వారం రోజులు కేసీఆర్ ఢిల్లీలోనే ఉ...
టాలీవుడ్ నటడు అలీ… ఇటు సినిమాలతోపాటు… అటు రాజకీయాల్లోనూ తన సత్తా చాటుతున్నారు. 2019లో జరిగిన ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసి పార్టీ విజయానికి తన వంతు సహాయం చేశాడు. ఈ క్రమంలో తాజాగా జగన్ ప్రభుత్వం అలీ కి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా పదవిని కేటాయించాడు. అయితే ఈ పదవి దక్కినందుకు ఆలీ సంతోషం వ్యక్తం చేస్తూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ...
ఇటీవల మునుగోడు ఉప ఎన్నిక జరగగా.. అందులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా… మునుగోడు ఎమ్మెల్యేగా గెలుపొందిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తన ఛాంబర్లో కూసుకుంట్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పలువురు మంత్రులు హరీశ్రావు, జగదీశ్వర ర...
మునుగోడు ఎన్నికల నేపథ్యంలో… ఇటీవల నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. కాగా… ఈ కేసు విషయంలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ప్రభుత్వం సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం)ను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో ఆరుగురు అధికారులతో సిట్ ను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి హోం శాఖ కార్యదర్శి రవి గుప్త...
బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యేకు ఊరట లభించింది. ఎట్టకేలకు ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. విద్వేష వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్యే రాజా సింగ్ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. దాదాపుగా 40 రోజుల పాటు జైలు జీవితం అనుభవించిన తర్వాత ఆయనకు బెయిల్ దక్కింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. రాజా సింగ్ కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. భవిష్యత్తులో ఎలా...
తెలంగాణ గవర్నర్ తమిళి సై తెలంగాణ ప్రభుత్వంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల బీజేపీ నేతలు తమ ఫోన్ లు ట్యాప్ చేస్తున్నారంటూ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా… తాజాగా గవర్నర్ తమిళి సై సైతం అలాంటి కామెంట్స్ చేయడం గమనార్హం. ఈరోజు మీడియా సమావేశం నిర్వహించిన ఆమె కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లు పై ఆల్రెడీ ఒక ప్రాసెస్ కొనసాగుతుందని, ఎందుకు బోర్డ్ తీసుకు రావాల్సి వచ్చిం...
తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తేలిపోయింది. టీఆర్ఎస్ విజయ ఢంకా మోగించింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ పని అయిపోయిందని…. ప్రజలు వేరే పార్టీ కోరుకుంటున్నారని అందరూ అనుకున్నారు. ఈ మునుగోడు దానికి నిదర్శనంగా తేలనుందని అందరూ భావించారు. కానీ…. అందరు అంచనాలను తలకిందులు చేస్తూ… చివరకు టీఆర్ఎస్ విజయం సాధించింది. అధికార పార్టీకి అనుకూలంగా ఫలితం రావడంతో ఆ పార్టీ నేతలు సంతోషించడంతో ...
మునుగోడు ఎన్నికల నేపథ్యంలో…. ఇటీవల కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి కాంగ్రెస్ అధిష్టానం షోకాజ్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. కాగా… ఆ నోటీసులకు ఆయన తాజాగా సీల్డ్ కవర్ లో సమాధానం పంపడం గమనార్హం. ఇంతకీ అసలు మ్యాటరేంటంటే… మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని.. తన తమ్ముడిని రాజగోపాల్ రెడ్డి ని గెలిపించాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన ఫోన్ కాల్స్ పై కా...
ఈతకు వెళ్లి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు(Six people died). వారిలో ఐదుగురు విద్యార్థులు కాగా… ఒకరు ఉపాధ్యాయుడు కావడం గమనార్హం. ఐదుగురు విద్యార్థులు ఈతకొడుతూ నీటిలో మునిగిపోతుండగా… వారిని కాపాడటానికి ప్రయత్నించి.. ఆ ఉపాధ్యాయుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మేడ్చల్(medchal) జిల్లా జవహర్ నగర్ లో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జవహార్నగర్ పరిధిలో ఉన్న మల్కాపురంలోని...
మునుగోడు(Munugode) ఉప ఎన్నిక కోసం ఇటీవల ఓటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నిక ఫలితం రేపు విడుదల కానుంది. రేపు ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. కాగా… ఈ ఎన్నిక ఫలితం ఎలా ఉండనుంది అనే విషయంపై సీఎం కేసీఆర్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఫలితం తమకు అనుకూలంగా రానుందని ఆయనకు అందిన నివేదికలో తేలినట్లు వార్తలు వస్తున్నాయి. బూతుల వారీగా పోలింగ్ లెక్కలు తెప్పించుకుని అందులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుక...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత… తెలంగాణలో టీడీపీ(tdp) అడ్రస్ లేకుండా పోయింది. గెలిచిన అర కొర నేతలు కూడా… ఇతర పార్టీల్లో చేరిపోయారు. దీంతో… తెలంగాణలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. అయితే…. తాజాగా చంద్రబాబు(Chandrababu naidu).. తెలంగాణలోనూ మళ్లీ పార్టీని బతికించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి హైదరాబాదులోనే ఉంటూ అడపాదడపా తెలంగాణ(telangana)తెలుగుదేశం పార్టీ పటిష్టానికి కృషి చేస్త...
ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi)తెలంగాణ(telangana)లో పర్యటించనున్నారు. నవంబర్ 12వ తేదీన ఆయన తెలంగాణ పర్యటనకు వస్తున్నారని బీజేపీ నేతలు ప్రకటించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం(Ramagundam) ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రధాని పర్యటన దృష్ట్యా సీఎస్ సోమేష్ కుమార్ సమన్వయ సమావేశం నిర్వహించారు. సంబంధిత శాఖలు, పోలీసు అధికారులతో సమావేశమయ్యారు సీఎ...