టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపం(Turkey earthquake) ఘటనపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు. ఇరు దేశాల్లో భూప్రకంపనల దాటికి జరిగిన విధ్వంసం దృశ్యాలు చూసి షాక్ అయినట్లు మంత్రి వెల్లడించారు. ఆ క్రమంలో మృతి చెందిన వారికి నివాళులు అర్పిస్తూ బాధను వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. Shocked to see the visuals of devastation in Turkey &am...
వరంగల్ జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగిన డీసీఎంను వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. డీసీఎం డ్రైవర్, క్లీనర్ తోపాటు కారులో ఉన్న ఆరేళ్ల చిన్నారి కూడా మృత్యువాత చెందింది. దీంతోపాటు కారులోని మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. డీసీఎంకు పంక్చర్ అయిన క్రమంలో రోడ్డు పక్కన ఆపి వారు రిపేర్ చేసుకుంటున్న క్రమంలో ఈ ప్రమ...
భద్రాద్రి సీతారాముల కల్యాణ తేదీని వైదిక కమిటీ నిర్వాహకులు ఖరారు చేశారు. మార్చి 30 న రాములోరి కల్యాణం నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి 31న పట్టాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. ఈ సందర్భంగా మార్చి 22 నుంచి ఏప్రిల్ 5 వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలను కన్నుల పండువగా జరిపేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్...
ఫిబ్రవరి 5న ప్రారంభమైన దూరాజ్ పల్లి పెద్దగట్టు జాతరకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. లింగమతుల స్వామి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున క్యూలైన్లు కట్టి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో జాతర మొత్తం జనాలతో కోలాహలంగా మారింది. సోమవారం ఈ గొల్లగట్టు జాతరకు మంత్రులు జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, కంచర్ల భూపాల్ రె...
తెలంగాణలో రైతుల పంట రుణాలు ఈ ఏడాది రూ.90 వేల లోపు ఉన్న వారికి మాత్రమే మాఫీ చేయనున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. అందుకోసం బడ్జెట్లో రూ.6,385 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దీంతో రూ.37 వేల నుంచి రూ.90 వేల వరకు ఉన్న వ్యవసాయ రుణాలు మాఫీ కానున్నాయి. అయితే గత బడ్జెట్లో రూ.4000 కోట్లు ప్రకటించిన ప్రభుత్వం ఈసారి మరో రూ.2,385 కోట్లు అదనంగా పెంచింది. రాష్ట్రంలో 2014 ఎన్నికల్లో సీఎం...
తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు బడ్జెట్ ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. కాగా…. ఈ బడ్జెట్ పై బీజేపీ నేత ఈటల రాజేందర్ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం అంకెల గారడీయేనని, ప్రజలను మోసం చేసే బడ్జెట్ తీసుకువచ్చారని ఆయన ఆరోపించారు. బడ్జెట్ లో కేటాయించిన నిధులలో 70 – 80 % నిధులు విడుదల కావని అన్నారు. బడ్జెట్ లో చాలా శాఖలకు కోతలు పెట్టారని ఆరోపించారు. నాలుగేళ్లయిన రైతాంగానిక...
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన చేసే పనులు కూడా అలానే ఉన్నాయి. షర్మిల పార్టీలోకి అతను మారే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలో… బీఆర్ఎస్ లోని కొందరు పొంగులేటి సన్నిహితులను పార్టీలోకి సస్పెండ్ చేశారు. ఈ విషయమై… తాజాగా ఆయన స్పందించారు. వాళ్లను, వీళ్లను సస్పెండ్ చేయడం కాదని.. దమ్ముంటే తనను సస్పెండ్ ...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను గద్దె దింపితేనే మార్పు వస్తుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కడానికే ఈ పాదయాత్ర అని రేవంత్ రెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డి తన పాదయాత్రను ఇవాళ మేడారం సాక్షిగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ములుగులో రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 9 ఏళ్ల ఈ ప్రభుత్వ పాలనలో రూ.25 లక్షల కోట్...
తెలంగాణ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. కాగా… ఈ బడ్జెట్ లో ప్రభుత్వం రుణ మాఫీ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అంతేకాదు.. వ్యవసాయ వృద్ధిపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. తెలంగాణ వ్యవసాయ వృద్ధి దాదాపు రెండు రెట్లు అధికంగా నమోదు అయ్యింది. దేశ వ్యవసాయ వృద్ధి రేటు 4శాతం కాగా.. తెలంగాణ వ్యవసాయ వృద్ధిరేటు 7.4శాతంగా ఉందన్నారు మంత్రి హరీష్రావు. ప్రజా సంక్షేమమే ధ్యేయ...
తెలంగాణ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర నేడు ప్రారంభం కానుంది. హత్ సే హత్ జోడో అభియాన్ లో భాగంగా రేవంత్ పాదయాత్ర కొనసాగుతుంది. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం కానుండగా, ఉదయం 8 గంటలకు హైదరాబాద్ లోని తన నివాసం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్రకు బయలు దేరారు. కాగా… ఆయన పాదయాత్రకు బయలు దేరుతున్న సందర్భంగా… ఆయనకు కుమార్తె నైనిషా రెడ్డి హారతి ఇచ్చి వీర [&...
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనపై ఆమె విమర్శల యుద్ధం చేశారు. తెలంగాణలో గత 8 ఏళ్లలో 8000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆమె వెల్లడించారు. ప్రజా ప్రస్థానం పేరుతో వైఎస్ షర్మిల పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆమె పాదయాత్ర చేస్తున్నారు. ఈసందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. నిన్న నాందే...
త్వరలో తెలంగాణలో 4 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో మొబిలిటీ వ్యాలీ త్వరలోనే రానుందన్నారు. యంగెస్ట్ స్టేట్ ఇన్ ఇండియాగా తెలంగాణ అభివృద్ధిలో ముందుకు సాగుతోందన్నారు. మాదాపూర్ హెచ్ఐసీసీలో మొబిలిటీ నెక్ట్స్ హైదరాబాద్ సమ్మిట్2023 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి, వ్యాపార ప్రముఖులతో కలిసి ఈ మొబిలిటీ వ్యాలీ...
కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గొడవలు బాధాకరం అన్నారు. నేతల మధ్య సయోధ్య కుదర్చడానికి ఇంఛార్జీ రావడం ఇబ్బందిగా ఫీలవుతున్నానని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికకు పట్టుమని ఏడాది కూడా లేదని చెప్పారు. నేతలు కలుపుకొని పోవాల్సిన అవసరం ఉందన్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టడాన్ని స్వాగతించారు. యాత్రలో తాను కూడా పాల్గొంటానని తెల...
రేవంత్ రెడ్డి ఫోన్ చేసి పాదయాత్రకి రమ్మన్నారని సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు తెలిపారు. రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్ర చేపట్టనున్న సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్రకి కొనసాగింపుగా యాత్ర చేపట్టారు. కాంగ్రెస్ నేతలు రేవంత్తో కలిసి రావడం లేదట. దీంతో ఇంచార్జీ ఠాక్రే రంగంలోకి దిగారు. ఈ రోజు వీహెచ్, దామోదర రాజనర్సింహాతో భేటీ అయ్యారు. పాదయాత్రలో పాల్గొనాలని న...
తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్ రావు నీటి పారుదల రంగానికి కూడా భారీగా నిధులను కేటాయించారు . నీటి పారుదల రంగానికి రూ.26,885 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.26, 831 కోట్లు కేటాయించారు. ఉమ్మడి రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని బడ్జెట్ స్పీచ్ చదవుతూ పేర్కొన్నారు. బావులు, బోర్లే దిక్కయిన రైతాంగం అప్పుల బాధలతో ఆత్మహత్యల పాలడిందని గుర్తుచేశారు. పాడుబడిన ఇండ్లు, బీడుపడిన పొలాలతో బక్క చిక్కిపోయిందని తెలిపారు. ఈ రోజ...