MDK: కౌడిపల్లి మండలం తునికి గ్రామంలోని రెసిడెన్షియల్ కళాశాలను నర్సాపూర్ ఆర్డిఓ మహిపాల్ పరిశీలించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు కోసం కళాశాల ప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు. స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ కేందనం కోసం ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్, ఎంపీడీవో పాల్గొన్నారు.