హైదరాబాద్: ఎంఐఎం పార్టీ అన్ని కుల, మతాల వారికి అండగా ఉంటుందని బహదూర్ పూర ఎమ్మెల్యే మహమ్మద్ మోబిన్ అన్నారు. నియోజకవర్గంలోని చర్చిల అభివృద్ధి కోసం ఒక్క చర్చికు రూ. లక్ష చొప్పున నాలుగు చర్చిల అభివృద్ధికి రూ. 4 లక్షల విలువైన చెక్కులను ఆయన లబ్ధిదారులకు అందజేశారు. ప్రజలందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.