SRCL: బోయినపల్లి మండలం దేశాయి పల్లె గ్రామ సర్పంచ్గా గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నిమ్మ భాగ్యలక్ష్మి గెలుపొందారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలందరికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలు అందించి గ్రామ అభివృద్ధికి పాటుపడతానన్నారు.