SRD: పటాన్చెరు మహాప్రస్థానంలో అచ్చమ్మ జ్ఞాపకార్థంగా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మోటార్ వాటర్ ట్యాంక్, జల్లు వ్యవస్థ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, ప్రస్తుత కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రుద్రభూమి అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కూన అప్పారావు తదితరులు ఉన్నారు.