మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండల కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. వివిధ పార్టీలకు చెందిన నాయకులు మాజీ DCC ఉపాధ్యక్షులు దుష్యంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ద్వారానే సంక్షేమం సాధ్యమవుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.