NRML: నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 77.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు మంగళవారం ప్రకటనలో వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా పెంబి మండలంలో 69.6, కడెం పెద్దూర్ 3.8, దస్తురాబాద్; 2.6, సారంగాపూర్ 0.2, ఖానాపూర్ 1.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. రాబోయే 24 గంటల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.