KMR: మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చిత్రకళ ఉపాధ్యాయుడుగా పని చేస్తున్న బాస బాల్ కిషన్ రావి ఆకుపై స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ చిత్రం వేశాడు. భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆయన చూపిన ధైర్యం, ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని సందేశం ఇచ్చారు. ఈ చిత్రాన్ని చూసి జనాలు బాస బాల్ కిషన్ను అభినందనలు తెలియజేస్తున్నారు.