SS: హిందూపురం వైసీపీ సమన్వయకర్త దీపికను ఉద్దేశించి టీడీపీ మహిళా నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మధుమతి రెడ్డి ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హిందూపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ లలితమ్మ, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు.