GDWL: గట్టు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ప్రోగ్రాం ఆఫీసర్ కె.ఎస్.డీ. రాజు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సంఘసేవ విద్యార్థుల బాధ్యత అని పేర్కొన్నారు. పరోపకారం మానవత్వానికి నిదర్శనమని విద్యార్థులకు సూచించారు.