MNCL: బెల్లంపల్లి TBGKS నాయకులు దాసరి శ్రీనివాస్ తండ్రి దాసరి రాజం ఇటీవల మరణించగా తెలంగాణ రాష్ట్ర SC, ST కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ ఆదివారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముందుగా దాసరి రాజం చిత్రపటానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.