NLG: జిల్లాలో వెల్లుల్లి ధర రోజు రోజుకూ పెరుగుతోంది. 15 రోజుల కింద రూ. 350 ఉండగా, ప్రస్తుతం రూ. 450 దాటింది. NLG ప్రకాశం బజార్లో వెల్లుల్లి రూ. 450లకు విక్రయిస్తుడటంతో పేద, మధ్య తరగతి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఓ వైపు కూరగాయల ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతుంటే మరోవైపు వెల్లుల్లి మరింత ఘాటెక్కిస్తోందని వినియోగదారులు చెబుతున్నారు.